టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించి ప్రస్తుతం హీరోయిన్లకు ధీటుగా గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సురేఖ వాణి. ఈమె ఈ మధ్య సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ఆక్టివ్ గా ఉంటుంది. అందం, అభినయం రెండు కలబోసిన నటిగా ఆమెకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏజ్ పెరిగినా ఆకట్టుకునే అందం.. కావలసినంత బోల్డ్ నెస్.. ఆంటీ వయస్సులోనూ రెచ్చగొట్టే అందాలు చూపించడం ఇవన్నీ ఆమెను బాగా లైమ్ లైట్ లో ఉంచేలా చేస్తున్నాయి. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సురేఖ వాణి.. 2005లో వచ్చిన శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇక అప్పటినుంచి వరుసగా ఎన్నో చిత్రాలలో గుర్తుండిపోయే రోల్స్ లో నటించింది. ఇదిలా ఉంటే.. సురేఖ వాణి తరచూ తన ఫోటోలు, వీడియోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి కనిపించింది సురేఖ వాణి. అంతేకాదు వీళ్ళిద్దరూ నైట్ పార్టీలో పాల్గొన్నట్లు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ఫోటోలో వర్మ చేతిలో మందు గ్లాసు ఉండగా.. అతడికి సురేఖ టైట్ హాగ్ ఇచ్చింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాంగోపాల్ వర్మ ఇటీవల అషు రెడ్డి కాళ్లు నాకిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏం నాకుతాడో..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్లు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News