సినీ పరిశ్రమలలో గ్లామర్ షో చేసే హీరోయిన్స్ కి ఉన్న పేరు హోమ్లీ గా కనిపిస్తూ, ఎలాంటి ఎక్స్ పోజింగ్ లు చేయని హీరోయిన్స్ కి ఉండదనేది వాస్థవం. కానీ ఇలాంటి హోమ్లీ పాత్రలు చేసే హీరోయిన్ లకి మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికి మంచి స్తానం అయితే ఉంటుంది. అయితే పేరు కన్నా డబ్బుకి విలువ పెరిగిపోతున్న ఈ కాలంలో, చేసే పాత్రలు జనాలకు గుర్తుండటం కన్నా ట్రేండింగ్ ఉండటమే హీరోయిన్స్ ప్రధాన ఎజెండా గా మారింది. లేటెస్ట్ గా ఈ వైఖరి మరో టాలీవుడ్ హీరోయిన్ లో కూడా కనిపిస్తుంది.
ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైన రాశిఖన్నా గురించి అందరికి తెల్సిందే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తరువాత కూడా మంచి సినిమాలు, మంచి పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకుంది. కెరీర్ బిగినింగ్ లో వరుస సినిమాలతో దూసుకుపోయిన రాశి ఖన్నాకి ఈ మధ్య కాలంలో అవకాశాలు కరవైయ్యాయి. దాంతో రాశి ఖన్నా ఇక టాలీవుడ్ కి బ్రేక్ చెప్పి, ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.
ఇక అసలు విషయానికొస్తే రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండటంతో అందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎక్స్ పోజింగ్ లకు, సినిమాలల్లో రొమాంటిక్ సీన్స్ కి దూరంగా ఉండే రాశి ఈ మధ్యనే ఇలా బిహేవ్ చేస్తుండటంతో అందరు షాక్ అవుతున్నారు.
అయితే ఇటీవలనే ఒక స్టార్ హీరో పెళ్లి కుదిరిన దగ్గరి నుండి, రాశి ఖన్నా గ్లామర్ షో ఎక్కువవుతుండటంతో, ఆ హీరోని రెచ్చగొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధంగా చేస్తుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో రాశిఖన్నా మరియు ఆ హీరోకి ఎఫైర్ ఉందని వార్తలు రాగా. ఇటీవలనే ఆ హీరో పెళ్లి కుదరడం వల్ల రాశిఖన్నా ఇలా ప్రవర్తిస్తుందని అంత మాట్లాడుకుంటున్నారు. ఇక రాశి ఖన్నా ఇటీవలనే నటించిన ఫార్జి వెబ్ సిరీస్ కి గాను మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అవార్డుని గెలుచుకుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News