Kshanam: అడవి శేష్ కి ఆ స్టార్ యాంకర్ తో ఎఫైర్ నిజమేనా..?

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ నడవడం, రూమర్స్ రావడం చాలా సహజం. కాసింత చనువుగా ఉంటూ కెమెరా కంటపడితే చాలు వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ గురించి ఓ వార్త చాలా రోజులుగా వినిపిస్తుంది. అడివి శేష్ ప్రస్తుతం యంగ్ హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అడవి శేష్ క్షణం, గూడచారి, మేజర్, హిట్ 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగారు.

అయితే ఈ హీరో చాలా కాలంగా యాంకర్ అనసూయ తో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ఓ రూమర్ వైరల్ అవుతుంది. వీరు సన్నిహితంగా ఉండడం చూసిన కొందరు వీరి మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అనసూయ క్షణం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. క్షణం సినిమాలో ఏసీపీ జయ భరద్వాజ్ పాత్రలో నటించింది అనసూయ. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందట. అయితే ఈ విషయం అనసూయ భర్త శశాంక్ భరద్వాజ్ కి తెలిసి.. ఇలాంటి తప్పు పనులు చేస్తే విడాకులు ఇచ్చేస్తానని హెచ్చరించారట. కానీ అనసూయ మాత్రం మా మధ్య అలాంటిదేమీ లేదని.. జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పిందట.

అయినా కూడా ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న పాయింట్ దొరికితే దాన్ని ఎంతగా వైరల్ చేస్తారో తెలిసిన విషయమే. ఇలా అడివి శేష్ – అనసూయ మధ్య ఉన్న మంచి స్నేహంపై ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు అనసూయ అభిమానులు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు