Samantha : త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరణించబోతుంది ?

Samantha

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలియనివారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు ఆయన. ముఖ్యంగా నాగచైతన్య, సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.

రామ్ చరణ్ మరియు ఉపాసన ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని కూడా ఆయన ముందుగానే స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది ఒక యంగ్ హీరో మరణిస్తారు అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఈ విధంగా తారకరత్న చనిపోవడం మనం గమనించవచ్చు. అయితే తాజాగా వేణు స్వామి మరో సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

త్వరలోనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన 40 సంవత్సరాల లోపు ఉన్న హీరోయిన్ మరణిస్తుందని బాంబు పేల్చాడు వేణు స్వామి. దీంతో అందరు ఉలిక్కిపడ్డారు. కాగా, ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో సమంత ఒక్కరు మాత్రమే మయోసైటీస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె నిత్యం ఈ వ్యాధి కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో వేణు స్వామి ఏ హీరోయిన్ గురించి చెప్తారోనని అందరూ చర్చించుకుంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు