Mahabharat: తెరెక్కిన మహాగ్రంథం

మహాభారతం నిజంగా ఒక మహాగ్రంథం, చదవడం మొదలుపెడితే ఎన్నటికీ పూర్తికానంతగా రచన జరిగింది. లెక్కలేనన్ని పాత్రలు, పాత్రధారులు మనకు కనిపిస్తారు. ప్రతి ఒక్క పాత్రకు దానికంటూ ఒక విశిష్టత ఉంటుంది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంధాన్ని తెరకెక్కించాలని ఎన్నో నిర్మాణ సంస్థలు, దర్శకులు సన్నాహాలు చేసారు.

ఎట్టకేలకు ఈ మహాభారత్ ను ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.
అల్లు ఎంటెర్టైనమెంట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది.
మునుపెన్నడూ కనీ వినీ, ఎరుగని రీతిలో మహాభారత్ రానుంది.
డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియన్ OTT స్పేస్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్ గా “మహాభారత్” రానుంది. “ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడింది! ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి- #మహాభారత్, త్వరలో రాబోతోందని. డిస్నీ+ హాట్‌స్టార్ ఈరోజు ట్వీట్ చేసింది.

అల్లు ఫ్యామిలీ ఇటీవలే అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను ప్రారంభించింది మరియు వారు ఇప్పటికే మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌లో బాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌కు సహ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

- Advertisement -

https://twitter.com/DisneyPlusHS/status/1568465969114390530?s=20&t=yDrjOvLSgJPKlT7WsQUqYg

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు