Trivikram: త్రివిక్రమ్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన హీరోయిన్..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో రచయితగా, డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. కెరీర్ మొదట్లో సినీ రచయితగా కొనసాగిన ఈయన అనంతరం దర్శకుడిగా మారారు. ఈయన మాటలకు, కథలకు ఫిదా అవ్వని వారు ఉండరు.

ఈయన ఎంతోమంది స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తోంది.

త్రివిక్రమ్ సినిమాలలో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాలలో చేయాలని కోరుకుంటారు. అయితే సినిమాలలోనే కాకుండా హీరోయిన్ల విషయంలో కూడా త్రివిక్రమ్ చాలా ఫేమస్ అయ్యారు.

- Advertisement -

పార్వతి మెల్టన్, ఇలియానా, సమంత, ప్రణీత, పూజా హెగ్డే, సంయుక్త మీనన్ వంటి హీరోయిన్లతో త్రివిక్రమ్ కి రిలేషన్ ఉందని ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వార్తలు గట్టిగా వినిపిస్తాయి. ఇలా త్రివిక్రమ్ చాలామంది హీరోయిన్లకు అవకాశాలు ఇస్తారని వాడుకొని వదిలేస్తారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం త్రివిక్రమ్ నిజస్వరూపం బయటపడతానంటూ బ్లాక్మెయిల్ చేసి మరి డబ్బులు తీసుకుందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రణీత సుభాష్. ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించే సమయంలోనే త్రివిక్రమ్ ఈమెని ఫుల్లుగా వాడేసుకొని తన తదుపరి సినిమాలలో కూడా అవకాశం ఇస్తానని చెప్పారట. కానీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు ఇవ్వకపోవడంతో వాడుకుని వదిలేసావని మీడియాను పిలిచి రచ్చ చేస్తానని, నీ నిజ స్వరూపం బయటపడతానని బ్లాక్ మెయిల్ చేసిందట. దీంతో భయపడిన త్రివిక్రమ్ ఆమెకి మూడు కోట్లు ఇచ్చి ఈ విషయాన్ని అక్కడితో క్లోజ్ చేశారట.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు